Andhra Pradesh: సంయుక్త కిసాన్‌ మోర్చా కీలక నిర్ణయం

* ఈ నెల 29న పార్లమెంటుకు ట్రాక్టర్‌ ర్యాలీ వాయిదా * డిసెంబర్ 4లోపు కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పాలని అల్టిమేటం

Update: 2021-11-27 10:36 GMT

సంయుక్త కిసాన్‌ మోర్చా కీలక నిర్ణయం(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: సంయుక్త కిసాన్‌ మోర్చా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న తలపెట్టిన పార్లమెంట్‌కు ట్రాక్టర్‌ ర్యాలీని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4లోపు కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పాలని అల్టిమేటం విధించింది. డిసెంబర్‌ 4న మరోసారి సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు.

Tags:    

Similar News