Andhra Pradesh: కాసేపట్లో పీఆర్సీ స్టీరింట్ కమిటీ భేటీ

Andhra Pradesh: కాసేపట్లో పీఆర్సీ స్టీరింట్ కమిటీ భేటీ జీతాల చెల్లింపు, జీతాల చెల్లింపు, ప్రభుత్వ వైఖరిపై చర్చ.

Update: 2022-01-31 08:40 GMT

కాసేపట్లో పీఆర్సీ స్టీరింట్ కమిటీ భేటీ

Andhra Pradesh: కాసేపట్లో పీఆర్సీ స్టీరింట్ కమిటీ భేటీ కానుంది. జీతాల చెల్లింపు, ప్రభుత్వ వైఖరిపై చర్చించనున్నారు. ఇక వచ్చే నెల 3న జరిగే చలో విజయవాడ కార్యక్రమం విజయవంతంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News