విశాఖపట్నం జిల్లా ఆరిలోవలో రౌడీషీటర్ దారుణ హత్య

విశాఖ జిల్లా ఆరిలోవలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైయ్యారు.

Update: 2020-12-27 03:45 GMT

విశాఖ జిల్లా ఆరిలోవలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైయ్యారు. రౌడీషీటర్ కోరాడ సాయిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. దాంతో తీవ్ర గాయాలతో నడి రోడ్డుపైనే సాయి పడిపోయాడు. సాయి దగ్గర పని చేస్తున్న నలుగురు యువకులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. సాయి వేధింపులు తట్టుకోలేక రౌడీషీటర్‌ను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Tags:    

Similar News