Tirupati: తిరుపతి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Tirupati: చౌటపల్లి వద్ద ఇన్నోవా వాహనం బోల్తా

Update: 2022-07-24 04:14 GMT

తిరుపతి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Tirupati: తిరుపతి జాతీయ రహదారి చౌటపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఇన్నోవా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులు ముల్బాగల్‌కు చెందిన కర్ణాటకు వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News