పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: పశ్చిమగోదావరి జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం... తాడేపల్లిగూడెం వద్ద చేపల లోడు లారీ బోల్తా, నలుగురు కూలీలు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు...

Update: 2022-01-14 08:55 GMT

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

Road Accident:  పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం వద్ద హైవేపై చేపల లోడు లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు చనిపోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దువ్వాడ నుంచి నారాయణపురం వెళ్తుండగా తాడేపల్లి గూడెం వద్దకు రాగానే లారీ అదుపు తప్పి బోల్తాపడింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News