ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2019-08-09 11:08 GMT

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వైపు వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలు కాగా కావలి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags:    

Similar News