Anantapur: ఆటో-బొలేరో వాహనం ఢీ, ఐదుగురు మృతి

Anantapur: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2021-12-06 06:19 GMT

Representational Photo

Anantapur: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-బొలేరో వాహనం ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News