Ramesh: అవినీతికి కేరాఫ్ వైసీపీ ప్రభుత్వం
Ramesh: టెండర్లలో అవినీతిపై న్యాయ పోరాటం చేస్తాం
Ramesh: ఏపీ సీఎం జగన్పై ఎంపీ సీఎం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందని కామెంట్స్ చేశారు. ప్రపంచంలో అరుదుగా దొరికే మంగంపేట బైరటీస్ టెండర్ల వ్యవహరంలో నిబంధలను విరుద్ధంగా వ్యవహరించి కోట్లు కొల్లగొట్టారని అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని సీఎం రమేష్ హెచ్చరించారు.