అమరావతి శాశ్వతం.. అడ్డంపడేవారు అశాశ్వతం - రఘురామ కృష్ణంరాజు

Raghu Rama Krishnam Raju: నేను ఎవరికీ భయపడను.. అందుకే ధైర్యంగా తిరుపతి వచ్చా

Update: 2021-12-17 10:35 GMT

ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాట్‌ కామెంట్స్‌(ఫైల్-ఫోటో)

Raghu Rama Krishnam Raju: ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాట్‌ కామెంట్స్‌ చేశారు. దామినేడులో జరిగేది దగాపడ్డ రైతుల సభ అని ఈ మహోద్యమ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారు ఉండరని అన్నారు. నూటికి నూరు శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని అమరావతి శాశ్వతం అడ్డంపడేవారు అశాశ్వతమంటూ వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ భయపడననన్న రఘురామ అందుకే ధైర్యంగా తిరుపతి వచ్చానన్నారు.

Tags:    

Similar News