హెచ్ఎంటీవీ బట్టబయలు చేసిన సతీష్ భవానీ క్షుద్రపూజల కథనంపై పోలీసులు స్పందించారు. విశాఖ జిల్లా యలమంచిలిలో భక్తి ముసుగులో బురిడీ బాబా సతీష్ భవానీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దొంగబాబా రెచ్చిపోయాడు. క్షుద్ర పూజల పేరుతో స్థానికులకు భయాందోళనలకు గురి చేశాడు.