తాడేపల్లిగూడెంలో పోలీసులపై పేకాటరాయుళ్ల దాడి

Tadepalligudem: 24మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.

Update: 2022-02-14 03:46 GMT

తాడేపల్లిగూడెంలో పోలీసులపై పేకాటరాయుళ్ల దాడి

Tadepalligudem: ఎస్.‌ఐతో పాటు పోలీసులపై పేకాటరాయుళ్లు దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ముత్యాలమ్మ గుడి వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు రైడ్ చేశారు. అక్కడ జరుగుతున్న విందులో 50మందికి పైగా ఉన్నారు. ఎస్.ఐతోపాటు పోలీసులపై పేకాటరాయుళ్లు తిరగబడ్డారు. ఈ ఘటనలో పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. 24మందిపై కేసు నమోదు చేసి 74వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News