OTSపై ప్రజలకు సంపూర్ణ అవగాహన లేదు - పుష్ప శ్రీవాణి

OTS Scheme: ఇంటిపై పూర్తి హక్కు కల్పించాలన్నదే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం...

Update: 2021-12-11 08:06 GMT

OTSపై ప్రజలకు సంపూర్ణ అవగాహన లేదు - పుష్ప శ్రీవాణి

OTS Scheme: OTS పై సంపూర్ణ అవగాహన లేకపోవడం వల్లే పేద ప్రజలు ఆ పథకాన్ని వినియోగించుకోలేక పోతున్నారని అన్నారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. లబ్దిదారులకు ఇంటిపై పూర్తి హక్కు కల్పించాలనే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టడం జరిగిందని సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. డబ్బుల కోసమే ఈ పథకం ప్రవేశపెడుతున్నారని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని పుష్ప శ్రీవాణి ఆరోపించారు.

Tags:    

Similar News