జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు .. దీనిలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలతో చర్చించనున్నారు పవన్.. అంతే కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలోని తాజా పరిస్థితులు మరియు రాజకీయ వలసలపై నేతలతో చర్చించనున్నారు పవన్ .. ప్రక్షాళనలో భాగంగా మరోసారి జిల్లాల వారీగా నేతలతో పవన్ సమీక్షలు నిర్వహించనున్నారు .. ఎన్నికలో జరిగిన ఓటమితో దైర్యం కోల్పోవద్దని భవిష్యత్తుపై దిశా నిర్దేశం చేయనున్నారు పవన్ .. ప్రజా సమస్యలపై జనసేన పోరాడుతుందని పవన్ ఇప్పటికే స్పష్టం చేసారు ..