నంబూరు దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏకాదశి సందర్భంగా స్వామివారికి జనసేనాని ప్రత్యేక పూజలు

Update: 2022-07-10 07:18 GMT

నంబూరు దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: గుంటూరు జిల్లా నంబూరులోని ద‌శావ‌తార వెంక‌టేశ్వర‌స్వామిని ద‌ర్శించుకున్నారు జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ కల్యాణ్. ఇవాళ ఏకాద‌శి సంద‌ర్భంగా ఆయ‌న స్వామివారిని ద‌ర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.

Tags:    

Similar News