CM Jagan: పోలవరంలో పర్యటిస్తున్న ఏపీ ము‌‌ఖ్యమంత్రి జగన్‌

CM Jagan: ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం * కాసేపట్లో అధికారులతో సమీక్ష సమావేశం

Update: 2021-07-19 07:22 GMT

పోలవరం పనులు పరిశీలిస్తున్న సీఎం జగన్

CM Jagan: పోలవరంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం.. ప్రాజెక్టు పనులను హెలికాప్టర్‌ నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. ఆ తర్వాత పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఇక కాసేపట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. పూర్తి చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. 

Full View


Tags:    

Similar News