త్వరలో ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌..?

* ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ * కసరత్తు చేస్తున్న ఎన్నికల కమిషన్‌ * అధికారులతో చర్చించినట్టు సమాచారం

Update: 2021-02-12 02:31 GMT

Representational Image

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే ఛాన్స్‌ కనిపిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించి, అధికారులతో చర్చించినట్టు సమాచారం. ఫిబ్రవరి 21తో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. ఈ లోపే మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News