చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్‌

Minister Roja: పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు

Update: 2022-08-01 05:42 GMT

చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్‌

Minister Roja: పోలవరాన్ని చంద్రబాబు ఒక ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు మంత్రి రోజా. గోదావరి వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంటే చంద్రబాబు పేటీఎం బ్యాచ్‌ అని అనడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీ రాకుండా పోవడానికి చంద్రబాబు చేతకానితనమే కారణమని మండిపడ్డారు రోజా.

Tags:    

Similar News