ఏవోబీలో భారీగా మావోయిస్టు డంప్ స్వాధీనం

పెదబయలు మండలం జక్కం పరిసరాల్లో పోలీసుల కూంబింగ్

Update: 2022-09-08 12:15 GMT

ఏవోబీలో భారీగా మావోయిస్టు డంప్ స్వాధీనం

Alluri Sitharama Raju District: అల్లూరి జిల్లాలో సరిహద్దుల్లో బారీగా పేలుడు పదార్థాల డంప్ లభ్యమైంది. మావోయిస్టు అలజడి కొనసాగుతుందన్న సమాచారంలో రంగంలోకి దిగిన పోలీసులు.. పెదబయలు మండలం జక్కం వద్ద గుర్తించిన కుంబింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా డితోనేటర్లు, వైర్లెస్ సెట్‎లు, ఆధునాతన స్కానర్, గన్‎పౌడర్ వంటి భారీ మావోయిస్ట్ డంప్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Tags:    

Similar News