Mano Vignana Yatra: విజయనగరం జిల్లాలో మనో విజ్ఞాన యాత్ర

Mano Vignana Yatra: సీతం కళాశాలతో పాటు లెండి కాలేజీలో.. విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Update: 2022-12-14 14:30 GMT

Mano Vignana Yatra: విజయనగరం జిల్లాలో మనో విజ్ఞాన యాత్ర 

Mano Vignana Yatra: మనో విజ్ఞాన యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతుంది. విజయనగరం పట్టణంలోని సీతం కళాశాలతో పాటు లెండి కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు.. సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో.. ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మనో విజ్ఞాన యాత్ర మరో రెండు రోజులపాటు కొనసాగుతున్నట్లు నిర్వహకులు తెలిపారు.

Tags:    

Similar News