Maha Shivaratri 2021: శ్రీలలితా కళాపీఠం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు

Maha Shivaratri 2021: పాల్గొన్న శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి

Update: 2021-03-11 06:43 GMT

మహా శివరాత్రి వేడుకలు (ఫైల్ image0

Maha Shivaratri 2021: విశాఖ ఆర్కే బీచ్‌ దగ్గర టి.సుబ్బరామిరెడ్డి శ్రీలలితా కళాపీఠం ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో విశాఖ ‌శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మనందేంద్ర స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు ఆచరించారు. అనంతరం శివయ్యకు అభిషేకం చేశారు. కోటి 108 శివలింగాలతో నిర్మించిన మహ శివలింగం ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది.

Tags:    

Similar News