రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆమె స్వల్పంగా గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్లేందుకు ఉదయం ఎయిర్పోర్టు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రూప ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూపకు స్వల్ప గాయాలయ్యాయి.