యాక్సిడెంట్ భాదితుడిని ఆదుకున్న కొండేపి వైసిపి ఇంచార్జ్ వెంకయ్య

Update: 2019-09-24 11:33 GMT

మర్రిపూడి: కెల్లంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తీకి నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్లో రెండు కాళ్ళు కోల్పోయాడు. దీంతో కుటుంబ పోషణ చాల కష్టంగా మారింది. ఈ విషయం తెలిసిన కొందేపి వైసిపి ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందించి, కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News