కోర్టులో లొంగిపోయిన కోడెల శివరాం

Update: 2019-10-01 07:11 GMT

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ కొద్దిసేపటి క్రితం కోర్టులో లొంగిపోయాడు. పాత కేసుల వ్యవహారంలో నరసరావుపేటలోని అడిషనల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన లొంగిపోయినట్టు తెలుస్తోంది. అనంతరం ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags:    

Similar News