కొనసాగుతున్న కోడెల అంతిమయాత్ర

Update: 2019-09-18 10:51 GMT

మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు కాసేపట్లో నరసరావుపేటలోని స్వర్గపురిలో జరగనున్నాయి. భారీగా తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య కోడెల అంతిమ యాత్ర కొనసాగుతోంది. కోడెలకు కడసారి నివాళులర్పించిన నేతలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు వద్దన్న కుటుంబ సభ్యులు కోడెల నిర్మించిన స్మశానవాటికలోనే ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 

Tags:    

Similar News