వైసీపీ ప్రభుత్వంపై కోడెల ఫైర్‌

Update: 2019-06-12 09:33 GMT

ఏపీలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని పోలీసులు రక్షణ కల్పించే స్థితిలో లేరని, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని, కక్ష సాధింపు చర్యలకు కాదని హితవు పలికారు. స్పీకర్‌గా నిష్పక్షపాతంగా పనిచేశానన్న కోడెల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పడం వల్లే తన కుటుంబంపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 

Tags:    

Similar News