టీడీపీపై మంత్రి కొడాలి నాని ఫైర్‌

టీడీపీపై మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు.

Update: 2020-02-02 08:07 GMT

టీడీపీపై మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. జగన్‌ను సీఎం పదవి నుంచి దించేసి.. రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 55 లక్షల మందికి ఫింఛన్లు ఇచ్చామని.. పింఛన్లు తగ్గించారన్న చంద్రబాబు ఆరోపణలు అవాస్తవమన్నారు. పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడొద్దనే.. ఇంటింటికి పింఛన్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పని చేస్తున్నామని మంత్రి కొడాలి నాని చెప్పారు.


Full View


Tags:    

Similar News