AP Elections: మూడో విడతలో జనసేనకు 23శాతం ఓటింగ్ వచ్చింది: పవన్

Update: 2021-02-18 16:28 GMT

పవన్ కళ్యాణ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: పంచాయతీ మూడో దశ ఎన్నికల్లోనూ జనసేన గణనీయ విజయాలు సాధించిందన్నారు జనసేనాని పవన్. మూడోదశలో జనసేనకు 23శాతం ఓట్లు పోలైనట్లు పవన్ వెల్లడించారు. మొత్తం 270 పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారన్న పవన్ ఒక వెయ్యి 6 వదంల 54 మంది రెడోస్థానంలో నిలిచారని స్పష్టం చేశారు. నాల్గవ దశ పంచాయతీలోనూ జనసేన యువత, ఆడపడుచులు ఇదే స్పూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News