Janasena: పవన్‌కల్యాణ్ అధ్యక్షతన ముఖ్యనేతల సమావేశం

* అక్టోబర్ 2న కాటన్ బ్యారేజ్‌పై తలపెట్టిన శ్రమదానం కార్యక్రమం *హాజరుకానున్న పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు

Update: 2021-09-30 04:26 GMT

పవన్‌కల్యాణ్ (ఫైల్ ఫోటో)

Janasena: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్ అధ్యక్షతన ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. అక్టోబర్ 2న కాటన్ బ్యారేజ్‌పై తలపెట్టిన శ్రమదానం కార్యక్రమంపై పలు జిల్లాల నేతలతో పవన్ సమాలోచనలు చేయనున్నారు. ఇక ఈ భేటీకి పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు.

Tags:    

Similar News