ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ విశ్వభుషణ్ తో భేటి అయిన పవన్ ..

Update: 2019-07-30 09:41 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ విశ్వభుషణ్ హరిచందన్ ని మంగళవారం ఉదయం భేటి అయ్యారు . పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన నేతలు నాగబాబు మరియు నాదెండ్ల ఉన్నారు . విశ్వభుషణ్ ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్ గా రావడం వల్ల ఆయనని మర్యాదపూర్వకంగా కలిసినట్టు పవన్ తెలిపారు. మా మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని అయన చెప్పుకొచ్చారు. దాదాపుగా పవన్ గవర్నర్ విశ్వభుషణ్ తో 25 నిముషాలు పాటు భేటి అయ్యారు . 

Tags:    

Similar News