ఆంధ్రప్రదేశ్ లో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం కొలువుదీరబోతోంది. మొత్తం 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయబోతున్నారు వైఎస్ జగన్. 8 మంది బీసీ మంత్రులు, నలుగురు కాపు నాయకులు, నలుగురు రెడ్లకు కేబినెట్ లో చోటుదక్కనుంది.
1. ధర్మాన కృష్ణ దాస్ (నర్సన్నపేట, శ్రీకాకుళం జిల్లా)
2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి, విజయనగరం జిల్లా)
3. పుష్ప శ్రీవాణి (కురుపాం, విజయనగరం జిల్లా)
4. అవంతి శ్రీనివాస్ (భీమిలి, విశాఖ జిల్లా)
5. పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ, తూర్పుగోదావరి)
6. కురుసాల కన్నబాబు (కాకినాడ రూరల్, తూర్పుగోదావరి)
7. పినిపె విశ్వరూప్ (అమలాపురం, తూర్పుగోదావరి)
8. ఆళ్ల నాని (ఏలూరు, పశ్చిమగోదావరి)
9. తానేటి వనిత (కొవ్వూరు, పశ్చిమగోదావరి)
10. చెరుకువాడ శ్రీరంగరాజు (ఆచంట, పశ్చిమగోదావరి)
11. కొడాలి నాని (గుడివాడ, కృష్ణా జిల్లా)
12. పేర్ని నాని (మచిలీపట్నం, కృష్ణా జిల్లా)
13. వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ)
14. మేకతోటి సుచరిత (పత్తిపాడు, గుంటూరు జిల్లా)
15. మోపిదేవి వెంకటరమణ (రేపల్లె, గుంటూరు జిల్లా)
16. బాలినేని శ్రీనివాస్ (ఒంగోలు, ప్రకాశం జిల్లా)
17. ఆదిమలపు సురేష్ (ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా)
18. అనీల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ)
19 మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు, నెల్లూరు జిల్లా)
20. నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు)
21. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుంగనూరు, చిత్తూరు జిల్లా)
22. బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి (డోన్, కర్నూలు జిల్లా)
23. గుమ్మనూరు జయరాం (ఆలూరు, కర్నూలు జిల్లా)
24. అంజద్ బాషా (కడప, కడప జిల్లా)
25. శంకర్ నారాయణ (పెనుకొండ, అనంతపురం జిల్లా)