ISRO: శ్రీవారిని దర్శించుకున్న ఇస్త్రో ఛైర్మన్ శివన్

ISRO: రేపు పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్ ప్రయోగం * ఈ ఏడాదిలో ఇదే మొదటి మిషన్ -శివన్

Update: 2021-02-27 05:55 GMT

ఇస్రో ఛైర్మెన్ శివన్ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

ISRO: ఇస్త్రో ఛైర్మన్ కే.శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్ లాంచ్ సందర్భంగా ఇస్రో ఛైర్మన్.. ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాదిలో ఇదే మొదటి మిషన్, మొదటి సారి ఎన్ఎస్ఆయన్ కమర్షియల్ లాంచ్ ఇదని వివరించారు. స్పేస్ రిఫార్మ్స్ కోసం విద్యార్థులు రూపొందించిన నాలుగు శాటిలైట్స్ కూడా ఉన్నాయని ఇది చాలా ప్రత్యేకమైనదని శివన్ తెలిపారు.

Full View


Tags:    

Similar News