Andhra Pradesh: నకిలీ చలానాల స్కామ్ నేపధ్యంలో యంత్రాంగం అలర్ట్

* ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో తనిఖీలు * ప.గో జిల్లా ఆచంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తనిఖీలు

Update: 2021-08-14 15:30 GMT

సబ్ రిజిస్టార్ కార్యాలయం (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఫేక్ చలాన్ల స్కామ్ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో 2020 నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అవకతవకలు బయటపడలేదని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News