AP HighCourt: కొల్లు రవీంద్ర, కన్నాలక్ష్మినారాయణ వేసిన పిటిషన్లపై విచారణ

AP HighCourt: నిన్న జీఓ నెం.1పై ముగిసిన తాత్కాలిక సస్పెన్షన్

Update: 2023-01-24 05:40 GMT

AP HighCourt: కొల్లు రవీంద్ర, కన్నాలక్ష్మినారాయణ వేసిన పిటిషన్లపై విచారణ

AP HighCourt: జీఓ నెంబర్ 1 పై కాసేపట్లో ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. జీవో నెంబర్ 1 పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మినారాయణ పిటిషన్లు వేశారు. నిన్నటికే జీఓ పై విధించిన తాత్కాలిక సస్పెన్షన్ ముగిసింది. దీంతో ఇవాళ కోర్టు వెలువరించునున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

Tags:    

Similar News