Indrakiladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

Indrakiladri: న్యూఇయర్‌ సందర్భంగా ఆలయానికి క్యూకట్టిన భక్తులు.. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు

Update: 2022-01-01 05:30 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

Indrakiladri: న్యూఇయర్‌ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. కొత్త ఏడాది అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో కనకదుర్గమ్మను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. ఈ ఏడాదైనా కోవిడ్‌ భూతం వదలాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నారు.

Tags:    

Similar News