Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో మళ్లీ మొదలైన ఫ్లెక్సీల రగడ
Kuppam: నారా లోకేశ్ను స్వాగతిస్తూ వెలిసిన బ్యానర్లు
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో ఫ్లెక్సీల రగడ మళ్లీ మొదలైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను స్వాగతిస్తూ బ్యానర్లు వెలిశాయి. కుప్పం చెరువు కట్ట మీద కౌన్సిలర్ సురేశ్ ఏర్పాటు చేసిన బ్యానర్ను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు.