Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15గంటలు సమయం

Tirumala: పత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం

Update: 2023-01-26 08:16 GMT

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15గంటలు సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని 3 కంపార్ట్‌మెంట్లులో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67వేల 493 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 4కోట్ల 82లక్షల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ ప్రకటించింది.

Tags:    

Similar News