Krishnapatnam: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత.. ఆనందయ్య ఇంటి ఎదుట ధర్నా

Krishnapatnam: *ఆనందయ్య ఇంటి ఎదుట ధర్నాకు దిగిన గ్రామస్తులు *ఒమిక్రాన్‌కు మందు తయారీ ప్రకటనపై స్థానికుల అభ్యంతరం

Update: 2021-12-27 09:33 GMT

ఆనందయ్య ఇంటి ఎదుట ధర్నాకు దిగిన గ్రామస్తులు

Krishnapatnam: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఒమిక్రాన్‌కు మందు తయారీ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనతో వివిధ వ్యాధి గ్రస్తులు గ్రామానికి వస్తున్నారని, దీనివల్ల తమకు, తమ పిల్లలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒమిక్రాన్ మందు శాస్త్రీయతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు మందు పంపిణీ చేయకూడదంటూ ఆందోళన చేపట్టారు.

Tags:    

Similar News