ధవళేశ్వరం బ్యారేజ్ జలకళను సంతరించుకుంది. నీటి మట్టం క్రమ క్రమంగా పెరుగుతోంది. వరదనీరు భారీగా వచ్చి చేరడంతో ఉగ్రరూపం దాల్చింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద ప్రవాహానికి నిత్య హరితిచ్చే పంటి కొట్టుకుపోయింది. పుష్కరఘాట్ నుంచి ధవళేశ్వరం వరకు కొట్టుకుపోయింది. బ్యారెజ్ గేటు అడ్డుతగిలి 29వ ఖానా దగ్గర నిలిచిపోయింది.