ధవళేశ్వరం బ్యారేజీకి పోటెత్తిన గోదావరి వరద

Dhavaleswaram Barrage: ప్రాజెక్టులో 22 అడుగులకు చేరిన వరద ఉధృతి

Update: 2022-07-17 03:50 GMT

ధవళేశ్వరం బ్యారేజీకి పోటెత్తిన గోదావరి వరద

Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరి వరద పోటెత్తింది. ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. బ్యారేజీ నీటిమట్టం 24 అడుగులు కాగా ప్రస్తుతం వరద ప్రవాహం 22 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు.

Tags:    

Similar News