Go Maha Sammelanam: ఈ నెల 31న తిరుపతిలో గో మహా సమ్మేళనం

Go Maha Sammelanam: ప్రతిజ్ఞ చేయించిన యుగ తులసి ఫౌండేషన్. చైర్మన్‌ శివకుమార్‌

Update: 2021-10-24 12:12 GMT

ఈనెల 31 న తిరుమలలో గో మహా సమ్మేళనం (ఫైల్ ఇమేజ్)

Go Maha Sammelanam: ఈ నెల 31న తిరుపతిలో గో మహా సమ్మేళనం నిర్వహిస్తోంది యుగ తులసి ఫౌండేషన్. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ చైర్మన్‌ శివకుమార్‌ గో మహా సమ్మేళనం గురించి ప్రతిజ్ఞ చేయించారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని టీటీడీ చేసిన తీర్మానాన్ని కేంద్రం తక్షణమే ఆమోదించాలన్నారు. 

Tags:    

Similar News