ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఆ నలుగురూ విశాఖకు చెందిన వారని ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.

Update: 2020-03-31 16:34 GMT

ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఆ నలుగురూ విశాఖకు చెందిన వారని ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. వీరు కూడా ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరయ్యాయని తెలిపింది.

మొత్తంగా ఏపీలో 21 కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఏపీలో 44 చేరిన కరోనా పాజిటివ్ కేసులు చేరినట్టు అయ్యింది. నిన్న(సోమవారం) రాత్రి తొమ్మిది గంటల తర్వాత 256 శాంపిళ్లను పరీక్షించగా.. 21 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని నోడల్‌ అధికారి బులెటిన్‌లో పేర్కొన్నారు.  




 


Tags:    

Similar News