చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

Update: 2019-09-21 08:55 GMT

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ కన్నుమూశారు. కొంత కాలంగా ముత్రపిండాల సమస్యతో భాద పడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్‌ 1951 జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించారు. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. 2009, 2014లో చిత్తూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. శివప్రసాద్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

Tags:    

Similar News