చంద్రబాబుపై ఏపీ హై కోర్టులో ఫిటిషన్ దాఖలు .. !

Update: 2019-06-14 11:05 GMT

ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారని ఏపీ హైకోర్టులో ఈరోజు అయన పై పిటిషన్ దాఖలు అయ్యాయి .. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం చంద్రబాబు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని రిపబ్లికన్ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు .. ఈ నిధుల మొత్తాన్ని చంద్రబాబు సొంత ఖర్చుల కింద జమ చేయాలని అయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే అయన చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు సోమవారం విచారించనుంది.

Tags:    

Similar News