Road Accident: సత్యసాయి జిల్లా పర్వతదేవరాపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

* హైదరాబాద్ జాతీయ రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొట్టింది.. ప్రమాదంలో దంపతులు మృతి, నలుగురికి గాయాలు

Update: 2022-11-19 07:18 GMT

సత్యసాయి జిల్లా పర్వతదేవరాపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

Road Accident: సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరాపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు.

Tags:    

Similar News