Vundavalli Arun Kumar: కాంగ్రెస్, బీజేపీలు కలిసే ఏపీని విభజించాయి

Vundavalli Arun Kumar: లోక్ సభలో చర్చ జరిగితేనే ఏపీకి న్యాయం జరుగుతుంది

Update: 2022-02-09 10:45 GMT

Vundavalli Arun Kumar: కాంగ్రెస్, బీజేపీలు కలిసే ఏపీని విభజించాయి

Vundavalli Arun Kumar: కాంగ్రెస్, బీజేపీలు కలిసే ఏపీని విభజించాయన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. ఆ రోజు లోక్ సభలో డివిజన్ జరిగి ఉంటే విభజన బిల్లు పాస్ అయ్యేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో చర్చ జరిగితేనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. 

Tags:    

Similar News