AP News: ఏపీలో ప్రధాన ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల ఏర్పాటు
AP News: ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ
AP News: ఏపీలో ప్రధాన ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల ఏర్పాటు
AP News: ఏపీలో ప్రధాన ఆలయాలకు ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. విజయవాడ దుర్గమ్మ ఆలయం, ద్వారకా తిరుమల, అన్నవరం ఆలయాలకు ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.