పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Elephants: కొమరాడ మండలం కల్లికోట గ్రామంలో ఏనుగుల స్వైరవిహారం

Update: 2022-06-24 03:55 GMT

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Elephants: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొమరాడ మండలం కల్లికోట గ్రామంలో.. అర్ధరాత్రి ఏనుగులు విధ్వంసానికి పాల్పడ్డాయి. గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు.. వాహనాలను ధ్వంసం చేశాయి. జగనన్న ఇంటింటికి బియ్యం సరఫరా చేసే వ్యాన్ తో పాటు.. ఓ కారు, బైక్ ను ధ్వంసం చేశాయి. అలాగే గ్రామంలో వీధుల్లో తిరుగుతూ.. స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. దీంతో తక్షణం ఏనుగులను అటవీప్రాంతాలకు తరలించానలి.. గ్రామస్థులు అటవీ అధికారులను కోరుతున్నారు.

Tags:    

Similar News