చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్‌

Chittoor: ఓఎన్‌ కొత్తూరు సమీపంలో ముగ్గురిపై ఏనుగుల గుంపు దాడి

Update: 2022-07-31 02:31 GMT

చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్‌

Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. ఓఎన్ కొత్తూరు సమీపంలో ముగ్గురిపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కుప్పం ఏరియా హస్పిటల్ కు తరలించారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి అలజడి సృష్టిస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News