ఏపీలో ఎన్నికల కోడ్ సడలింపు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు జారీ

Update: 2020-03-18 12:50 GMT

ఏపీలో ఎన్నికల కోడ్ సడలిస్తూ రాష్ర్ట ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కరోనా దృష్ట్యా అభ్యర్ధులు ఎవరూ ప్రచారాలు నిర్వహించ వద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల తేదీ ప్రకటించే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని ఈసీ వెల్లడించింది. ఆరు వారాల వ్యవధి లేదా కరోనా వైరస్ ముప్పు తప్పే వరకు ప్రచారం చేయకూడదన్న నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. 

Tags:    

Similar News