విశాఖలో గంజాయి కలకలం

Visakhapatnam: 2 లక్షల కేజీల గంజాయి స్వాధీనం, గంజాయి విలువ రూ. 850 కోట్లు ఉంటుందని అంచనా.

Update: 2022-02-12 07:17 GMT

విశాఖలో గంజాయి కలకలం

Visakhapatnam: విశాఖలో మళ్లీ గంజాయి కలకలం రేగింది. సుమారు 2 లక్షల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి విలువ 850 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ అనకాపల్లి మండలం కోడూరు చేరుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తగలబెట్టనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News